The post త్రిదోష మూల వటి… appeared first on 9Staar TV.
]]>
చాలామంది బీపీ (BP),షుగర్ (diabetes) మరియు శరీర శుద్ధి (Detox) కోసం వేర్వేరు మందులు వాడుతూ ఉంటారు….కానీ ఈ మూడు సమస్యలను ఒకే ఫార్ములాతో వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేయడానికి రూపొందించిన సంపూర్ణ ఆయుర్వేద ఔషధమే — *”త్రిదోష మూల వటి”*.
* BP నియంత్రణకు సహాయపడుతుంది
* షుగర్ లెవెల్స్ సమతుల్యం చేయడంలో ఉపయోగపడుతుంది
* శరీరంలో ఉన్న మలినాలను తొలగించి Detox చేస్తుంది
* శరీరానికి సహజ శక్తి & ఉత్సాహాన్ని అందిస్తుంది
*త్రీదోష మూల వటిలో ఉపయోగించే ముఖ్యమైన 26 మూలికలు:*
సర్పగంధ, అర్జున, అశ్వగంధ, జటామాంసి, బ్రాహ్మి, శంఖపుష్పి, కృష్ణ తులసి, పునర్నవ, గోక్షుర, మధునాశిని, తిప్పతీగ, నేరేడు గింజలు, మెంతులు, కాకరకాయ, నేలవేము, వేప, త్రిఫల, దాల్చిన చెక్క, విజయసార, భూమ్యామలకి, కరివేపాకు, కస్తూరి పసుపు, అవిసె గింజలు, గుగ్గులు, వెల్లులి, ఆమ్లా వంటి అద్భుతమైన ఆయుర్వేద జడిబుటీలు.
*తయారీ & వాడే విధానం:*
పై తెలిపిన 26 ఆయుర్వేద మూలికలన్నింటినీ శుభ్రంగా కడిగి, నీడలో బాగా ఎండబెట్టి సన్నని చూర్ణంగా తయారు చేయాలి. తర్వాత అన్ని చూర్ణాలను సమపాళ్లలో బాగా కలిపి రెండు భాగాలుగా విభజించాలి.
* ఒక భాగాన్ని చూర్ణం రూపంలోనే నిల్వ చేసుకోవాలి.
* మరో భాగాన్ని గోరువెచ్చని నీటితో కలిపి చిన్న చిన్న మాత్రలు (వటి)గా తయారు చేసి నీడలో ఎండబెట్టాలి.
*తీసుకునే విధానం*
* *ఉదయం –* ఒక చెంచా చూర్ణాన్ని గోరువెచ్చని నీటితో తీసుకోవాలి.
* *రాత్రి –* ఒక మాత్ర (వటి)ను గోరువెచ్చని నీటితో తీసుకోవాలి.
క్రమం తప్పకుండా మూడు నెలలు వాడితే, మీ BP & షుగర్ అద్భుతంగా నియంత్రణలో ఉంటుంది.
*ఈ అద్భుతమైన మందును ఇంట్లో తయారు చేసుకోగలిగిన వారు హ్యాపీగా చేసుకోండి.తయారు చేసుకోలేని వారు మమ్మల్ని సంప్రదించవచ్చు, మేమే స్వయంగా తయారు చేసి కొరియర్ ద్వారా పంపిస్తాము. 9392857411 గల నెంబర్కు వాట్సప్ లేదా కాల్ చేసి మీ ఆర్డర్ ఇవ్వచ్చు.*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*Dr. వెంకటేశ్వరరావు 9392857411.*
The post త్రిదోష మూల వటి… appeared first on 9Staar TV.
]]>The post ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే… appeared first on 9Staar TV.
]]>
ఈ లోటుపాట్లను మన జీవనశైలికి అనుగుణంగా భర్తీ చేసుకోవడానికి ఆయుర్వేదంలో ఎన్నో సహజమైన మార్గాలు ఉన్నాయి.
అందులో ముఖ్యమైన కొన్ని విషయాలను కింద తెలియజేస్తున్నాం. ఒక్కసారి చూడండి.
*
టీనేజ్ పిల్లలకు:*
* *”సర్వశుద్ధి వట్టి + సహజ సంపూర్ణ పోషణ”*
*
30–40 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి:*
* *”సర్వశుద్ధి వట్టి + ఆరోగ్య సంజీవని”*
*
50 సంవత్సరాలు పైబడినవారికి:*
* *”సర్వశుద్ధి వట్టి + నిత్య యవ్వనాది”*
మీకు ప్రస్తుతం ఎటువంటి అనారోగ్యం లేకపోయినా, శరీరాన్ని శుద్ధి చేసి అవసరమైన పోషకాలను అందించేందుకు ఈ కాంబినేషన్లను చాలా బాగా పనిచేస్తుంది
సంవత్సరానికి కనీసం 1–2 నెలలు వాడితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపయోగకరంగా ఉంటుంది.
*”వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే, వ్యాధి రాకముందే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఉత్తమం.”*
*పైన తెలిపిన అద్భుతమైన మందును ఫార్ములాను ఇంట్లో తయారు చేసుకోవాలనుకునేవారు మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి ఫార్ములా అందిస్తాము మీరు హ్యాపీగా చేసుకోండి.తయారు చేసుకోలేని వారు మమ్మల్ని సంప్రదించవచ్చు, మేమే స్వయంగా తయారు చేసే కొరియర్ ద్వారా పంపిస్తాము. 9392857411 గల నెంబర్కు వాట్సప్ చేసి మీ ఆర్డర్ ఇవ్వచ్చు దయ చేసి కాల్ చేయకండి.*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*వెంకటేశ్వరరావు 9392857411.*
The post ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే… appeared first on 9Staar TV.
]]>The post సంధివర్ధన మహౌషధం… appeared first on 9Staar TV.
]]>
భరించలేని కీళ్ల నొప్పులకు, మోకాళ్ళ నొప్పులకు, నడుము నొప్పులకు, మోకాళ్లలో గుజ్జురగడం వంటి అన్ని రకాల కీళ్ల వాత సమస్యలకు జీవితాంత బాధపడనవసరం లేదు,ఆపరేషన్ అంతకన్నా అవసరం లేదు..
ఈ సమస్యల అన్నిటికి ఆయుర్వేదంలో *100 ఏళ్ల* నాటికే ఒకే ఒక విశ్వసనీయ శాశ్వత పరిష్కారం చూపించింది అదే *”సంధివర్ధన మహౌషధం*
అంతే కాకుండా 50 ఏళ్లు పైబడిన వారు,ఇప్పుడిప్పుడే కీళ్ల నొప్పులు ప్రారంభమవుతున్నవారు, ఎముకల అరుగుదల ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ సంధివర్ధన తయారు చేసుకుని వాడండి ఈ సంధి వర్ధన మహా ఔషధమే రేపటి మీకు కీళ్ళకు శ్రీరామ రక్ష అవుతుంది.
ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో మీ ఇంట్లోనే సంధి వర్ధన మహా ఔషధం చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దాం.
*సంధి వర్ధన మహా ఔషధం కి కావలసిన మూలిక పదార్థాలు:-*
(క్రింద తెలియజేసే ప్రతి మూలిక పదార్థాలు మీ దగ్గరలో ఉన్న ప్రచార కొట్టు లో లేదా ఆయుర్వేదిక్ స్టోర్ లో తప్పకుండా లభిస్తాయి)
1.చిత్రమూలం వేర్ల పొడి:-100గ్రా
2.అస్వగంధ వేర్ల పొడి:-100గ్రా
3.శతావరీ పొడి:-100గ్రా
4.పల్లేరు పొడి:-100గ్రా
5.బూరుగ జిగురు:-100గ్రా
6.తుమ్మజిగురు:-100గ్రా
7.బాదాం జిగురు:-100గ్రా
8.రావి జిగురు:-100గ్రా
9.శొంటి పొడి:-100గ్రా
10.వాము పొడి:-100గ్రా
11.లోహా భస్మం:-20గ్రా
12.మండూర భస్మం:-20గ్రా
13.ఇంగువ పొడి:-10గ్రా
14.గుగ్గులు పొడి:-50గ్రా
15.గోక్షుర పొడి:-50గ్రా
16.శలాకి పొడి:-50గ్రా
17.అమలకీ:-50గ్రా
18.పునర్నవ పొడి:-50గ్రా
(ఇందులో మరికొన్ని మూలికలు వాటి యొక్క పరిమాణం వాటి యొక్క మోతాదు తోనే చాలా క్షుణ్ణంగా తీసుకోవాల్సి ఉంటుంది అది కేవలం నిపుణులకు మాత్రమే తెలిసి ఉంటుంది ఎలా తయారు చేస్తారు అని కావున వాటిని తెలియజేయడం .మీరు తయారు చేసుకునే ముందు ఒక్కసారి మీ సమస్య మాకు వివరించండి మీ శరీరం తగ్గ ఫార్ములా మీకు సూచిస్తాము గమనించగలరు).
*తయారు చేయు మరియు తీసుకునే విధానం:-*
పైన తెలిపిన అన్ని మూలికలు తీసుకొని భాగా పొడి చేసుకొని ఒక సీసాలొ భద్రపరుచుకొని,
(వాటిని మాత్రం కూడా తయారు చేసుకోవచ్చు)
ఉదయం ఒక 1/2స్పూన్,
మధ్యాహ్నం ఒక 1/2స్పూన్
రాత్రి ఒక 1/2స్పూన్,
భోజనానికి ముందు గోరవెచ్చని నీటితో తీసుకొవాలి.
ఇలా మీరు క్రమం తప్పకుండా నాలుగు నెలలు తీసుకోవడం ద్వారా మీకు అద్భుతమైన మార్పు కనిపిస్తుంది.అంతే కాకుండా మీ శరీరంలో శక్తి పెరిగి అన్ని నొప్పులు తగ్గి , మెకాళ్ళల్లో జిగురు మళ్ళీ తయారు అవుతుంది.
ఈ అద్భుతమైన మందును ఇంట్లో తయారు చేసుకోగలిగిన వారు హ్యాపీగా చేసుకోండి.తయారు చేసుకోలేని వారు మమ్మల్ని సంప్రదించవచ్చు, మేమే స్వయంగా తయారు చేసి కొరియర్ ద్వారా పంపిస్తాము. 9392857411 గల నెంబర్కు వాట్సప్ లేదా కాల్ చేసి మీ ఆర్డర్ ఇవ్వచ్చు.
మీ ఆయుర్వేద వైద్యులు,
Dr. వెంకటేశ్వరరావు 9392857411.
The post సంధివర్ధన మహౌషధం… appeared first on 9Staar TV.
]]>The post బొధకాలు పూర్తిగా తగ్గాలంటే… appeared first on 9Staar TV.
]]>
కావాల్సిన మూలికాపదార్థాలు:-
1.కరక్కాయలు,
2.తెల్ల ఆవాలు,
3.శొంఠి,
4.ఇంగువ,
5.వస, మునగవేరు,
6.జిల్లేడువేరు.
*తయారీ విధానం:-*
పైన తెలిపిన మూలికలు సమభాగములు కలిపి జిల్లేడుపాలతో నూరి లేపనముగా తయారు చేసుకొని ఉంచుకోవాలి.
*వాడే విధానం:-*
ప్రతి రోజు పడుకునే ముందు కాలి కి వేడి కాపు పాటించిన తరువాత . పైన తయారు చేసుకున్న లేపనాని బాగా మర్ధన చేసుకొని రాత్రి అంతా ఉంచుకోవాలి.
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*వెంకటేశ్వరరావు 8886061117*
The post బొధకాలు పూర్తిగా తగ్గాలంటే… appeared first on 9Staar TV.
]]>The post శరీరము చెప్పే సంకేతాలు… appeared first on 9Staar TV.
]]>
మాటిమాటికి నోటిపూత వస్తుంది అంటే విటమిన్ B లోపం ఉన్నట్టు ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోంపు మరియు పటిక బెల్లం నీరు తాగండి.
బ్రష్ వేసేటప్పుడు చిగురు నుండి రక్తం కారితే విటమిన్ C లోపం ఉన్నట్టు ఉసిరికాయలు తినండి.
వెన్ను నొప్పి అధికంగా ఉంటే విటమిన్ D లోపం ఉన్నట్టు గుడ్లు తినండి. గుడ్లు తినని వారు మునగాకు తినండి.
ముఖంపై మొటిమలు ఉంటే విటమిన్ A లోపం ఉన్నట్టు నానబెట్టిన బాదం తినండి.
రోజంతా నీరసంగా, బద్ధకంగా ఉంటే విటమిన్ B2 లోపం ఉన్నట్టు ద్రాక్ష పండ్లు ఎక్కువగా తినండి.
కాళ్లలో మాటిమాటికి తిమ్మిర్లు వస్తుంటే మెగ్నీషియం లోపం ఉన్నట్టు గుమ్మడికాయ గింజలు మరియు బాదం తినండి.
చర్మం పొడిబారుతుంటే విటమిన్ E లోపం ఉన్నట్టు బాదం మరియు పొద్దుతిరుగుడు విత్తనాలు తినండి.
రాత్రిపూట కళ్ళు సరిగ్గా కనిపించకపోతే విటమిన్ A లోపం ఉన్నట్టు క్యారెట్ మరియు ఆకుకూరలు తినండి.
జుట్టు ఎక్కువగా రాలుతుంటే ఇనుము లోపం ఉండే అవకాశం ఉంది. ఆకుకూరలు మరియు నువ్వులు తినండి.
పెదాలు తరచుగా పగిలిపోతుంటే విటమిన్ B లోపం ఉండే అవకాశం ఉంది. పాలు, గుడ్లు మరియు పప్పులు తినండి.
గాయాలు ఆలస్యంగా మానుతుంటే జింక్ లోపం ఉండే అవకాశం ఉంది. గుమ్మడికాయ గింజలు మరియు నువ్వులు తినండి.
ఎముకలు బలహీనంగా అనిపిస్తే కాల్షియం లోపం ఉండే అవకాశం ఉంది. నువ్వులు, పాలు మరియు రాగులు తినండి.
తరచుగా నీరసం, అలసటగా ఉంటే ఇనుము లేదా విటమిన్ B12 లోపం ఉండే అవకాశం ఉంది. ఆకుకూరలు, పప్పులు మరియు గుడ్లు తినండి.
చిగుళ్లు వాపుగా ఉంటే విటమిన్ C లోపం ఉండే అవకాశం ఉంది. ఉసిరికాయ, జామ మరియు నిమ్మ పండ్లు తినండి.
కండరాలు బలహీనంగా అనిపిస్తే ప్రోటీన్ లోపం ఉండే అవకాశం ఉంది. పప్పులు, శనగలు, గుడ్లు మరియు పాలు తీసుకోండి.
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*వెంకటేశ్వరరావు 8886061117*
The post శరీరము చెప్పే సంకేతాలు… appeared first on 9Staar TV.
]]>The post అంతం లేని ఎసిడిటీని అతి సులువుగా తగ్గించే ఆయుర్వేదం చిట్కా… appeared first on 9Staar TV.
]]>

రోజూ మందులు వేసుకోవడం కంటే సింపుల్ గా ఈ చూర్ణాన్ని తయారు చేసుకొని వాడండి హెడ్లైన్ లో చెప్పినట్టు అంతం లేని ఎసిడిటీని అతి సులువుగా తగ్గించ వచ్చు
*ఇంట్లోనే తయారు చేసుకునే ఎసిడిటీ చూర్ణం*
కావలసిన పదార్థాలు:
*ధనియాలు — 30 గ్రాములు*
*జీలకర్ర — 20 గ్రాములు*
*సోంపు — 20 గ్రాములు*
*ఆమలకీ పొడి — 15 గ్రాములు*
*యాలకుల గింజలు — 5 గ్రాములు*
అన్నింటినీ విడివిడిగా స్వల్పంగా వేడి చేసి, పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసి కలిపి భద్రపరుచుకోవాలి.
*ఎలా తీసుకోవాలి?*
మొదట ½ టీ స్పూన్ చూర్ణాన్ని భోజనం తర్వాత గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు.
*ఎసిడిటీ ఉన్నప్పుడు వీటిని తగ్గించండి*
అధిక కారం, మసాలాలు
ఎక్కువగా వేయించిన ఆహారం
అధిక టీ/కాఫీ
కూల్డ్రింక్స్
రాత్రిపూట ఆలస్యంగా భోజనం
భోజనం చేసిన వెంటనే పడుకోవడం
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*వెంకటేశ్వరరావు 8886061117*
The post అంతం లేని ఎసిడిటీని అతి సులువుగా తగ్గించే ఆయుర్వేదం చిట్కా… appeared first on 9Staar TV.
]]>The post “స్త్రీ సుధా” ఎలా పనిచేస్తది? appeared first on 9Staar TV.
]]>
*”స్త్రీ సుధా” ఎలా పనిచేస్తది?*
స్త్రీ సుధా శరీరంలోని సహజ సమతుల్యతకు తోడ్పడుతూ, నెలసరి సక్రమంగా కొనసాగేందుకు, నెలసరి సమయంలో వచ్చే సాధారణ కడుపునొప్పి మరియు అసౌకర్యానికి ఉపశమనాన్ని అందించేందుకు రూపొందించబడింది. అలాగే శరీర సహజ హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడే విధంగా ఆయుర్వేద మూలికలను ఇందులో ఎంపిక చేశాం.
*”స్త్రీ సుధా”లోని 15 మూలికలు*
అశోక — 40 గ్రా
శతావరి — 34 గ్రా
లోధ్ర — 28.5 గ్రా
శుంఠి — 22.5 గ్రా
సోంపు — 20.5 గ్రా
శతపుష్ప (సువా) — 17 గ్రా
మెంతులు — 17 గ్రా
జీలకర్ర — 13.5 గ్రా
పసుపు — 11.5 గ్రా
ఉసిరి — 9 గ్రా
జటామాంసి — 5.5 గ్రా
నాగకేశర — 11.5 గ్రా
మంజిష్ఠ — 9 గ్రా
సారివ — 5.5 గ్రా
ముస్తా — 5 గ్రా
*తయారీ విధానం*
మూలికలను శుభ్రపరిచి, తేమ లేకుండా పూర్తిగా ఎండబెట్టి, ఒక్కొక్కటిగా మెత్తగా చూర్ణం చేసుకోవాలి. అనంతరం పై మోతాదుల ప్రకారం అన్నింటినీ కలిపి బాగా మిక్స్ చేసి, సన్నని జల్లెడతో వడకట్టాలి.
*ఈ 250 గ్రాముల మిశ్రమాన్ని:*
*
125 గ్రా — చూర్ణం ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూన్ తీసుకోవాల్సి ఉంటుంది*
*
125 గ్రా — మాత్రల తయారీ కోసం ఉదయం భోజనం చేసిన తర్వాత ఒకటి వేసుకోవాలి*
* *స్త్రీ సుధా ను కనీసం సంవత్సరానికి రెండు నెలలు వాడండి చాలు.*
*ఈ అద్భుతమైన మందును ఇంట్లో తయారు చేసుకోగలిగిన వారు హ్యాపీగా చేసుకోండి.తయారు చేసుకోలేని వారు మమ్మల్ని సంప్రదించవచ్చు, మేమే స్వయంగా తయారు చేసే కొరియర్ ద్వారా పంపిస్తాము. 8886061117 గల నెంబర్కు వాట్సప్ చేసి మీ ఆర్డర్ ఇవ్వచ్చు దయ చేసి కాల్ చేయకండి.*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*వెంకటేశ్వరరావు 8886061117.*
The post “స్త్రీ సుధా” ఎలా పనిచేస్తది? appeared first on 9Staar TV.
]]>The post తెలంగాణలో క్రిటికల్ కేర్ యూనిట్ల ప్రారంభానికి కేంద్ర మంత్రిని కోరిన ఎంపీలు. appeared first on 9Staar TV.
]]>
గౌరవనీయ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా గారిని తెలంగాణ ఎంపీలు శ్రీమతి డీకే అరుణ గారు, శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, శ్రీ గోడం నాగేష్ గారితో కలిసి కలిశాను. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్లను ప్రారంభించాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరాము. ఈ క్రిటికల్ కేర్ యూనిట్ల ఏర్పాటుతో తెలంగాణలో అత్యవసర వైద్యం, ఇంటెన్సివ్ కేర్ సేవలకు మరింత మెరుగైన ప్రాప్యత లభించడంతో పాటు, రాష్ట్రంలోని కీలక వైద్య మౌలిక వసతులు గణనీయంగా బలోపేతం కానున్నాయి. ప్రజలకు నాణ్యమైన అత్యవసర మరియు ప్రత్యేక వైద్య సేవలను మరింత వేగంగా, సమర్థవంతంగా అందించేందుకు ఈ సదుపాయాలు ఎంతో ఉపయోగపడనున్నాయి.
గౌరవనీయ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా గారిని తెలంగాణ ఎంపీలు శ్రీమతి డీకే అరుణ గారు, శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, శ్రీ గోడం నాగేష్ గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశాను. ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్లను త్వరలో ప్రారంభించాల్సిందిగా కేంద్ర మంత్రిని ప్రత్యేకంగా కోరాము. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు కూడా అత్యవసర వైద్య సేవలు వేగంగా, నాణ్యంగా అందుబాటులోకి తీసుకురావడమే ఈ క్రిటికల్ కేర్ యూనిట్ల ప్రధాన లక్ష్యం. తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు, అత్యవసర చికిత్సలు, ప్రమాదాలు, శస్త్రచికిత్సల అనంతర ప్రత్యేక వైద్య సంరక్షణ వంటి సందర్భాల్లో ఈ సదుపాయాలు ఎంతో కీలకంగా నిలవనున్నాయి. అధునాతన వైద్య పరికరాలు, అవసరమైన అత్యవసర చికిత్సా సదుపాయాలతో ఈ యూనిట్లు అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలు మెరుగైన వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు అత్యవసర సమయంలో సమీపంలోనే మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఏర్పడుతుంది. తెలంగాణలో ఆరోగ్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యానికి ఈ క్రిటికల్ కేర్ యూనిట్లు ఎంతో దోహదపడతాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నాను. ప్రజల ప్రాణాలను కాపాడే అత్యవసర వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రతి కుటుంబానికి నమ్మకమైన ఆరోగ్య భరోసా కల్పించడం మనందరి బాధ్యత. తెలంగాణ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కీలక సదుపాయాలను త్వరగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర మంత్రిని కోరాము.
The post తెలంగాణలో క్రిటికల్ కేర్ యూనిట్ల ప్రారంభానికి కేంద్ర మంత్రిని కోరిన ఎంపీలు. appeared first on 9Staar TV.
]]>The post ఐస్ లా కరిగించే చూర్ణం మేధోహర చూర్ణం… appeared first on 9Staar TV.
]]>
*మేదోహర” (Medohara) అనేది సంస్కృత పదం.*
* *మేదః (Meda)* = శరీరంలోని కొవ్వు (Fat)
* *హర (Hara)* = తగ్గించేది, తొలగించేది, హరించేది
*అంటే “మేదోహర” అంటే “శరీరంలోని అధిక కొవ్వును తగ్గించడంలో సహాయపడేది” అని అర్థం.*
చరక సంహిత, అష్టాంగ హృదయం, భైషజ్య రత్నావళి వంటి గ్రంథాల్లో ప్రకారం శరీరంలో *’మేదో ధాతువు’* (కొవ్వు) అతిగా పెరగడానికి *’అగ్ని’* (జీర్ణశక్తి) మందగించడమే ప్రధాన కారణం.
జీర్ణక్రియ సరిగ్గా లేనప్పుడు శరీరంలో *’ఆమం’* (టాక్సిన్లు/వ్యర్థాలు) చేరి, అది కొవ్వు రూపంలో పొట్ట, నడుము భాగాల్లో పేరుకుపోతుంది.
ఈ ఫార్ములాలోని మూలికలు *మూలమట్టం(క్రింది)* నుంచి పనిచేస్తాయి:
* *దీపన & పాచన* (Deepana & Pachana): జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.
* *మేదోహర* (Fat Burning): శరీరంలోని పాత కొవ్వును కరిగిస్తాయి.
* *శోధన* (Detoxification): పేగులను శుభ్రపరిచి వ్యర్థాలను బయటకు పంపుతాయి.
*ఇప్పుడు ఈ పొట్ట కొవ్వు తగ్గించే అద్భుతమైన ఆయుర్వేద ఫార్ములాను మన ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే విధానాన్ని తెలుసుకుందాం*
*కావలసిన పదార్థాలు:**
• జీలకర్ర – 50 గ్రా
• వాము – 50 గ్రా
• మెంతులు – 25 గ్రా
• త్రిఫల చూర్ణం – 50 గ్రా
• సొంటి పొడి – 25 గ్రా
• కరివేపాకు పొడి – 25 గ్రా
• మిరియాలు – 15 గ్రా
• పిప్పళ్లు – 15 గ్రా
• దాల్చిన చెక్క పొడి – 15 గ్రా
• సైంధవ లవణం (ఉప్పు) – 10 గ్రా
*తయారీ విధానం:**
మొదటి 6 పదార్థాలను (జీలకర్ర, వాము, మెంతులు, మిరియాలు, పిప్పళ్లు, కరివేపాకు) దోరగా వేయించి, చల్లారిన తర్వాత మెత్తటి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మిగతా పొడులు, ఉప్పు కలిపి గాలిచొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి.
*వాడే విధానం:**
ప్రతిరోజూ ఉదయం పరగడుపున లేదా రాత్రి పడుకునేముందు ఒక స్పూన్ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. (అవసరమైతే తేనె కూడా కలుపుకోవచ్చు).
*ముఖ్య గమనిక:**
ఈ చూర్ణం వాడే రోజుల్లో రోజుకి కనీసం 2-3 లీటర్ల నీరు తాగాలి.
*ఈ అద్భుతమైన మందును ఇంట్లో తయారు చేసుకోగలిగిన వారు హ్యాపీగా చేసుకోండి.తయారు చేసుకోలేని వారు మమ్మల్ని సంప్రదించవచ్చు, మేమే స్వయంగా తయారు చేసే కొరియర్ ద్వారా పంపిస్తాము. 9392857411 గల నెంబర్కు వాట్సప్ చేసి మీ ఆర్డర్ ఇవ్వచ్చు దయ చేసి కాల్ చేయకండి.*
*ముఖ్య గమనిక:-*
*ఇది కేవలం ఆరోగ్య ప్రయోజనాల కోసమే తప్ప వ్యాపార ప్రయోజనాల కోసం కాదు. వ్యాపారమే చేయదలుచుకుంటే మీకు ఎలా తయారు చేయాలో అని మీకు తెలియజేసే వాళ్ళం కాదు దయచేసి గమనించగలరు
……..*
*ఇట్లు,*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*వెంకటేశ్వరరావు 9392857411.*
The post ఐస్ లా కరిగించే చూర్ణం మేధోహర చూర్ణం… appeared first on 9Staar TV.
]]>The post షుగర్ ఉన్నవారు తినకూడనివి, తినవలసినవి… appeared first on 9Staar TV.
]]>
తెల్ల బియ్యం (అధికంగా)
చక్కెర, బెల్లం, స్వీట్లు
కూల్ డ్రింక్స్, ప్యాకెట్ జ్యూసులు
బిస్కెట్లు, కేకులు, పేస్ట్రీలు
మైదాతో చేసిన పదార్థాలు
ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్
ఎక్కువగా నూనెలో వేయించిన ఆహారం
ఆలుగడ్డ (అధికంగా)
అరటిపండు (అధికంగా)
ద్రాక్ష, మామిడి వంటి అధిక తీపి పండ్లు (మితంగా మాత్రమే)
ఐస్క్రీమ్, చాక్లెట్లు
మద్యం
ధూమపానం
రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం
అధికంగా తీపి టీ, కాఫీ
ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచి మధుమేహం నియంత్రణను కష్టతరం చేసే అవకాశం ఉంటుంది.
*మధుమేహం నియంత్రణకు తినవలసినవి*
కాకరకాయ
మెంతికూర, మెంతులు
మునగాకు
పాలకూర, బచ్చలి కూర
దోసకాయ, బీరకాయ, సొరకాయ
ఉసిరికాయ
దాల్చిన చెక్క (మితంగా)
వెల్లుల్లి
జొన్న, రాగి, సజ్జ వంటి చిరుధాన్యాలు
శనగలు, పెసలు, ఉలవలు
బాదం, ఆక్రోట్లు (మితంగా)
గోరువెచ్చని నీరు
ప్రతిరోజూ నడక, వ్యాయామం
తగినంత నిద్ర
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*వెంకటేశ్వరరావు 8886061117*
The post షుగర్ ఉన్నవారు తినకూడనివి, తినవలసినవి… appeared first on 9Staar TV.
]]>