తిరుపతిలో తాగునీటి సమస్యలు పరిష్కరించాలి డివైఎఫ్ఐ వినతి…


తిరుపతిలో త్రాగు నీటి సమస్యలు పరిష్కరించాలి మున్సిపల్ కమిషనర్ కు డివైఎఫ్ఐ వినతి పత్రం సమర్పించడం జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాతయ్యగుంట గంగమ్మ గుడికి ఆనుకొని ఉన్న మల్లయ్య గుంట ప్రాంతంలో ఎమ్.ఆర్ పల్లి యాదవ్ కాలనీ, యశోద నగర్, స్కావెంజర్స్ కాలనీ అబ్బన్న కాలనీ త్రా గునీరు లేక లేకపోవడంతో ఉన్నటువంటి బోర్లు ఎండిపోవడం ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు .వస్తున్నటువంటి తెలుగు గంగ నీళ్ళు వారానికి ఒకరోజు వదలడం జరుగుతున్నది ఆ చుట్టుపక్కల బోర్ల నిండిపోయి నీళ్లు రావడం లేదు. కాబట్టి మున్సిపాలిటీ అధికారులు ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతానికి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలిన పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గా యాదవ కాలనీలో నీళ్లు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఆ కాలనీవాసులు గత కొన్ని రోజుల నుంచి మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు ఎటువంటి స్పందించినటువంటి పాపాన పోలేదు .కాబట్టి తక్షణమే తిరుపతిలో అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరి

About The Author