పసిపిల్లలు వేధిస్తున్నారని వదిలి వెళ్ళిపోయిన తండ్రి.

దిక్కుతోచని స్థితిలో ఉన్న పిల్లలను గుర్తించి వారి బంధువులకు అప్పగించిన దిశ పోలీసులు. సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి నగరం గాంధీ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది.

Read more

2కోట్లు విలువచేసే ఎర్రచందనం దుంగలు స్వాధీనం

లగేజి ముసుగులు అక్రమ ఎర్రచందనం రవాణా ఆట కట్టు.సినీ పక్కీలో 21 కిలోమీటర్లు చేజింగ్ చేసి పట్టుకున్న పోలీసులు.44 మంది కూలీలు అరెస్ట్ భారీ స్థాయిలో ఎర్రచందనం

Read more

ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్…

*2017లో ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా నియమావళి ఉల్లంఘన* *బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు* *విచారణకు పదే పదే గైర్హాజరు కావడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ*

Read more

రేణిగుంట లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం.

రేణిగుంట లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం. రేణిగుంట టౌన్,భగత్ సింగ్ కాలనీ లో తెలవారుజామున నూతనంగా నిర్మిస్తున్న కార్తికేయ హాస్పిటల్ లో మంటలు… సమాచారం అందుకున్న

Read more

పాప మిస్సింగ్ కేసులు చేదించిన కాకినాడ జిల్లా పోలీసులు.

ఒకటిన్నర సంవత్సరాల చిన్న పాప మిస్సింగ్ కేసులు చేదించిన కాకినాడ జిల్లా పోలీసులు. తిరిగి తల్లి తండ్రుల చెంతకు సురక్షితంగా పాపా.పాప తల్లి తండ్రుల ఆచూకి గుర్తించడంలో

Read more

పెళ్ళై12గంటల్లోనే ప్రాణాలు వదిలిన పెళ్ళి‌ కుమారుడు..

శోభనం గదిలోనే విగతజీవుడైన పెళ్ళి కుమారుడు.. అర్ధరాత్రి పెళ్ళి కుమార్తే లేపినా చలనం లేక పోవడంతో ఆసుపత్రి తరలింపు.అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారణ.. వివాహం అంటే

Read more

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ హెల్త్ సూపర్వైజర్….

కడప జిల్లా…. మండల కేంద్రమైన పెండ్లిమర్రి ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్న రమేష్ ఆర్ఎంపీల వద్దనుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు…

Read more

చిరుత దాడిలో ఆవు మృతి భయాందోళనలో గ్రామస్తులు.

చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చుక్కవారిపల్లి అటవీ ప్రాంతం లో ఆవుఇతరపై చిరుతపులి పంజా విసిరింది. చుక్క వారి పల్లి కి చెందిన రామాదూల మనోహర్ అనే

Read more

చెల్లికి న్యాయం కోసం ఢిల్లీకి… తల్లితో కలిసి ఎడ్లబండిపై ప్రయాణం

బోనకల్‌: అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన చెల్లిని చూసి కుమిలిపోయాడా అన్న. కుటుంబ సభ్యులతో కలిసి పోరాడినా తమ రాష్ట్రంలో న్యాయం దొరకదన్న ఆవేదనతో తల్లితో

Read more

ఇడ్లి ఇస్తే విసిరేశాడంటూ బిచ్చగాడిని హత్య చేసిన ముగ్గురు వ్యక్తులు

_గుంటూరు అర్బన్ నల్లపాడు పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బిచ్చగాడిని మద్యం మత్తులో ముగ్గురు స్నేహితులు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు

Read more