షాపులున్న ప్రతి ఒక్క నాయిబ్రాహ్మణ సోదరులకు సంవత్సరానికి 10వేల రూపాయలు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తాను అని జగన్ అన్న పాదయాత్రలో హామీ ఇచ్చారు…
ఇచ్చిన హామీని తుచతప్పకుండా నెరవేర్చిన AP సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటు ఈరోజు తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోటలోని నాయి బ్రాహ్మణులు జగన్ అన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు…ఈ కార్యక్రమంలో ప్రజలు కార్యకర్తలు నాయకులు పాల్గొని విజయవంతం చేశారు….
#జైజగన్ అన్న #జైవైస్సార్సీపీ

About The Author