మోదీ G ద్వారా G7 త్వరలో G8 కాబోతుందా..??


మన భారత దేశమును విశ్వ గురువు చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం, మోడీ గారి సఫలీకృత ప్రయత్నంలో మనం అనగా 120 కోట్ల భారత ప్రజలందరం ఒక్కటై ఉండాలి, ఒక్కటై కదలాలి, ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి సోమరిపోతు లాగా ఎవరూ ఉండకూడదు,
మన దేశ అభివృద్ధికి మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధి తో కట్టుబడి ఉండాలి, శ్రమ జీవులు తమ శ్రమతో బుద్ధి జీవులు తమ బుద్ధి తో మేధస్సుతో మన దేశానికి వెన్నెముక లాగ నిలిచి దేశ అభివృద్ధిని ఎల్లప్పుడూ కాంక్షించే విధంగా వారి ప్రయత్నాలు రోజులో 24 గంటలు ఉండాలి,
ఇందుకుగాను మన రైతులకు వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను అందించాలి మరియు మన ప్రజలు మన వీర జవానులకు మంచి ఆహారాన్ని అందించడానికి ప్రయత్నించాలి అప్పుడే మన భారతదేశం విశ్వ గురువు గా అవతరిస్తుందని ప్రతి ఒక్కరు ఈ వాస్తవాన్ని గుర్తించి నమ్మాలి. ఇది మన అందరి ప్రతి ఒక్కరి ధ్యేయము కావాలి.
జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకీ జై జై జై హింద్.

About The Author