మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్…


భూములిచ్చిన రైతులకు ఏటా ఆగస్టు,సెప్టెంబర్ లొనే కౌలు డబ్బులు విడుదల చేస్తున్నారు…
రాజకీయ లబ్ది కోసం ఏ అంశం దొరుకుతుందని చాలామంది ఎదురుచూస్తున్నారు…
గతంలో ఎప్పుడు వరదలు వచ్చినా బాధితుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చేవి…
పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వం పై విమర్శలు చేయించారు…
చంద్రబాబు ఇంటి విషయంలో మాపై అనేక నిందలు వేశారు
రైతులకు నష్టం వచ్చేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు
ప్రభుత్వం పై గుడ్డ కాల్చివేయడం తప్ప చంద్రబాబు కి ఇంకేమీ తెలియదు
చొక్కాలు మార్చినట్టు,అమరావతి మార్చడం సరికాదని సుజనా అంటున్నారు
ఇప్పటికీ తెలుగుదేశం మాటలు సుజనా మాట్లాడుతున్నారు
జాతీయ పార్టీలో ఉంది బాధ్యతగా మాట్లాడాలి
సుజనా కున్న 120 కంపెనీలున్నాయి
సుజనా కు చెందిన జితిన్ కుమార్,కళింగ గ్రీన్ టెక్ కంపెనీ చండర్లపాడు మండలం గుడిమెట్ల లో 110 ఎకరాలు ఉన్నది సుజనా సోదరుడి కుమార్తె యలమంచిలి ఋషికన్య కు కు వీరులపాడు మండలం గోకరాజుపాలెం లో 14 ఎకరాలు ఉంది నందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి 493 ఎకరాలు లక్ష రూపాయల చొప్పున రామారావు కి ఇచ్చారు ఏపీ ఐ ఐ సీ ద్వారా భూమి ఇచ్చిన తర్వాత సీఆర్డీఏ లో కలిపారు రాజధాని ఒక సామాజిక వర్గానికి, ఒక ప్రాంతానికి చెందినది కాదని చెప్పాను

About The Author