తిరుమల సమాచారం… ఓం నమో వేంకటేశాయ

 

 గురువారం,

  ఉదయం 6 గంటలసమయానికి,  తిరుమల: *22C° – 29℃°  నిన్న  67,560 మంది   భక్తుల కు కలియుగ దైవం   శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది, స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని .02  గదులలో భక్తులు  చేచియున్నారు, ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 06 గంటలు పట్టవచ్చును నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.02  కోట్లు,  శీఘ్రసర్వదర్శనం(SSD),  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్  ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి  దర్శనానికి సుమారుగా  రెండు గంటల సమయం  పట్టవచ్చును, వయోవృద్దులు మరియు దివ్యాంగుల ప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750) ఇస్తారు, చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై  ప్రత్యేకదర్శనాలు సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు, 

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

 !!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది

కావున లెమ్ము స్వామి

ttd Toll free 18004254141

 

About The Author