అక్రమ వలసదారులపై కొరడా జులిపించనున్న మోడీ సర్కారు…

అసోం పౌరుల తుది జాబితా రేపు విడుదల NRC జాబితాలో నమోదుకు నోచుకోని 41 లక్షల మంది. వీరందరిని విదేశీయులుగా పరగణించి వారి వారి దేశాలకు పంపించనున్న భారత #ప్రభుత్వం.

ఒక్క అసోం రాష్ట్రమే కాకుండా దేశం లోకి మిగతా రాష్ట్రాల్లో అక్రమంగా వచ్చి నివసిస్తున్న విదేశీ పౌరులను గుర్తించి పంపిచాలని కేంద్రం నిర్ణయించుకుంది.

About The Author