తిరుమల సమాచారం… ఓం నమో వేంకటేశాయ!!

 

ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు శనివారం ఉదయం 6 గంటల సమయానికి,తిరుమల: *22C°-28℃° నిన్న *58,725* మందిభక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది, స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని *01*గదులలో భక్తులు  చేచియున్నారు, ఈ సమయం శ్రీవారి  సర్వదర్శనాని కి సుమారు  *03* గంటలు పట్టవచ్చును నిన్న స్వామివారికి హుండీలో భక్తులు  సమర్పించిన నగదు *₹: 2.82* కోట్లు, శీఘ్రసర్వదర్శనం(SSD),  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్   ₹:300/-), దివ్యదర్శనం   (కాలినడక) వారికి శ్రీవారి   దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం  పట్టవచ్చును, వయోవృద్దులు మరియు దివ్యాంగుల ప్రత్యేయకంగా ఏర్పాటు  చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750) ఇస్తారు, చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు. సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది

ttd Toll free #18004254141

 

About The Author