ఓం నమో వేంకటేశాయ!!

 

 

 ఈ రోజు మంగళవారం,  03.09.2019

   ఉదయం 6 గంటల సమయానికి,

 తిరుమలలో భక్తుల రద్దీసాదారణం, స్వామివారి సర్వదర్శనం  కోసం తిరుమల వైకుంఠం  క్యూ కాంప్లెక్స్ లోని ,06, గదులలో భక్తులు చేచియున్నారు, ఈ సమయం శ్రీవారి   సర్వదర్శనానికి సుమారు   *06* గంటలు పట్టవచ్చును నిన్న స్వామివారికి  హుండీలో భక్తులు  సమర్పించిన నగదు  *₹: 2.20* కోట్లు, నిన్న *25,001* మంది   భక్తులు స్వామి వారికి    తలనీలాలు సమర్పించి    మొక్కులు తీర్చుకున్నారు నిన్న *77,311* మంది   భక్తుల కు కలియుగ దైవం   శ్రీ వేంకటేశ్వరస్వామి వారి   దర్శన భాగ్యం కల్గినది, శీఘ్రసర్వదర్శనం(SSD),    ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్   ₹:300/-), దివ్యదర్శనం   (కాలినడక) వారికి శ్రీవారి   దర్శనానికి సుమారుగా   రెండు గంటల సమయం   పట్టవచ్చును,   వయోవృద్దులు మరియు దివ్యాంగుల ప్రత్యేయకంగా ఏర్పాటు   చేసిన కౌంటర్ ద్వారా  ఉ:10 గంటలకి (750)  మ: 2 గంటలకి (750)  ఇస్తారు, చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు, సుపథం మార్గం గుండా శ్రీవారి  దర్శనానికి అనుమతిస్తారు  ఉ: 11 గంటల నుంచి  సాయంత్రం 5 గంటల వరకు  దర్శనానికి అనుమతిస్తారు, 

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం : !! కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది

ttd Toll free :18004254141

 

 

About The Author