తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ

ఈరోజు గురువారం 05-09-2019 ఉదయం 5 గంటల  సమయానికి…తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ…..శ్రీవారి దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లలలో వేచి ఉన్న భక్తులు…. శ్రీవారి  సర్వ దర్శనానికి  6 గంటల సమయం పడుతోంది…..ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది….నిన్న  సెప్టెంబర్ 4,న  64,258 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు  ₹ 2.47 కోట్లు.

వయోవృద్దులు మరియు. దివ్యాంగులప్రత్యేయకంగా ఏర్పాటు .  చేసిన కౌంటర్ ద్వారా ఉ:10గంటలకి(750) మ: 2గంటలకి(750)ఇస్తారు,చంటిపిల్లలతల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు. సుపథం మార్గం గుండా శ్రీవారిదర్శనానికి అనుమతిస్తారు.

ఉ: 11 గంటల నుంచి  సాయంత్రం 5గంటలవరకుదఅనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది

 

ttd Toll free 18004254141

 

 

About The Author