రోడ్డు ప్రమాదం,8,మంది పరిస్థితి విషమం

చిత్తూరు జిల్లా సత్యవేడులో….రోడ్డు ప్రమాదం8″ మంది పరిస్థితి విషమం నిచ్చితర్థానికి వెళుతుండగా ఘటన..సత్యవేడు మండలం మదనం బేడు గ్రామానికి చెందిన జనార్దన్ కుమారుడు కుమారేషన్ నిచ్చితర్థానికి కె వి బి పురం మండలంలోని ఆరే గ్రామానికి నిచ్చితర్థానికి వ్యాన్ లో వెళుతుండగా మదనం బేడు క్రాస్ వద్ద అతివేగం వెళ్లడంతో అదుపుతప్పి బోల్తా పడడంతో అందులో ఉన్న 16,మందికి తీవ్ర గాయాలు అయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పోలీస్ వాహనాలలో మరియు 108 వాహనం ద్వారా సత్యవేడులో ని ఏరియా ఆస్పత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉన్న వారిని తిరుపతి, చెన్నై ఆసుపత్రులకు డాక్టర్లు తరలించారు.అందులో 8,మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం…కాగా వాహన డ్రైవర్ అతివేగంగా నడపడం వలనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం…

About The Author