తిరుమల \|/ సమాచారం !!ఓం నమో వేంకటేశాయ!!

 రోజు శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి,  తిరుమలలో భక్తుల రద్దీ

సాదారణం,స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 07 . గదులలో భక్తులు వేచి ఉన్నారు ఈ సమయం శ్రీవారి  సర్వదర్శనానికి సుమారు   06గంటలు పట్టవచ్చును . నిన్నస్వామివారికి హుండీలో భక్తులు  సమర్పించిన నగదు  ₹: 2.87 కోట్లు, నిన్న  26,270, మంది.భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.నిన్న66,622,మంది.భక్తులకుకలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనభాగ్యంకల్గినది,

శీఘ్రసర్వదర్శనం(SSD),   ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్  ₹:300/-),దివ్యదర్శనం(కాలినడక)వారికి.శ్రీవారిదర్శనానికిసుమారుగారెండుగంటలసమయంపట్టవచ్చును,వయోవృద్దులుమరియుదివ్యాంగుల.ప్రత్యేయకంగా ఏర్పాటు   చేసిన కౌంటర్ ద్వారా  ఉ:10 గంటలకి (750)  మ: 2 గంటలకి (750) ఇస్తారు,చంటి పిల్లల తల్లిదండ్రులుమరియుఎన్నారైప్రత్యేకదర్శనాలు. సుపథంమార్గంగుండా.శ్రీవారిదర్శనానికిఅనుమతిస్తారు  ఉ: 11 గంటల నుంచి  సాయంత్రం 5 గంటల వరకు  దర్శనానికి  అనుమతిస్తారు

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది , కావున లెమ్ము స్వామి_

ttd Toll free 18004254141

 

 

About The Author