వరదయ్యపాళెం మండలం.రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరు సమీపంలోని ఆంజనేయులు స్వామి గుడి వద్ద ద్విచక్రవాహనంపై దూసుకెళ్లిన లారీ(టిప్పర్) శ్రీనివాసులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి.

శ్రీనివాసులు శ్రీసిటీ లోని ఓ పరిశ్రమ లో పనిచేస్తుంటాడాని సమాచారం,శ్రీనివాసులు  పాండూరు నుండి మెయిన్ రోడ్డు తిరుగుతుండగా వున్నట్లుండి టిప్పర్ ఎదురుగా వస్తున్న విషయం తెలియక అదుపు తప్పదని అదేవిధంగా అనుకోకుండా బైక్ ఎదురు రావడంతో లారీని డ్రైవర్ అదుపు చేయలేక పోయాడని సమాచారం మృతి చెంతిన శ్రీనివాసులుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కాగా టిప్పర్ డ్రైవని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేస్తున్నట్లు si హరిప్రసాద్ తెలిపారు

About The Author