జాతీయ రహదారి,చంద్రగిరి మండలం రోడ్డు ప్రమాదం

తిరుపతి : చిత్తూరు జిల్లా పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి పై పేరూరు సమీపంలో లారీ ఢీకొనడంతో చంద్రగిరి మండలం కొత్త సానంబట్ల గ్రామానికి చెందిన  పి మురళి కృష్ణ రెడ్డి 30 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందాడు.

 

 

About The Author