తిరుపతి: స్విమ్స్ ఆవరణలో మందుల షాపును శుక్రవారం సాయంత్రం   టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, టిటిడి. తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఏ.వీ. ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు. పీఆర్వో, టిటిడి.

About The Author