తిరుమల సమాచారం. . ఓం నమో వేంకటేశాయ

ఈరోజు ఆదివారం ఉదయం 5గంటల  సమయానికి.తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ…..శ్రీవారి దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లలలో వేచి ఉన్న భక్తులు….శ్రీవారి  సర్వ దర్శనానికి  5గంటల సమయం పడుతోంది…..ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది….నిన్న  సెప్టెంబర్  7 న 79,820 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 3.37 కోట్లు.

 

About The Author