ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళం

 

తిరుమల:టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు మంగ‌ళ‌వారం 1 కోటి 116 రూపాయ‌లు విరాళంగా అందింది .శ్రీ ఎం.శ్రీ‌నివాస్ రెడ్డి అనే ఎన్ఆర్ఐ భ‌క్తుడు ఈ మేర‌కు విరాళం డిడిని శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డిల‌కు అందజేశారు.తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

About The Author