ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో…


పాకిస్థాన్ విదేశాంగమంత్రి షా మహమూద్ ఖురేషి దాదాపు 16 నిమిషాల తన ప్రసంగంలో ‘ఇండియా-ఇండియన్’ అని సుమారు 40 సార్లు ఉపయోగించారు.

తరువాత ప్రసంగించిన మన విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ విజయ ఠాకూర్ సింగ్ గారు మూడు నిమిషాలకన్నా తక్కువ సమయం తీసుకున్నారు అందులో ఒక్కసారి కూడా పాకిస్థాన్ అని ప్రస్తావించలేదు.
మనం పాకిస్థాన్ పేరు ఒక్కసారి కూడా ప్రస్తావించక పోవడం పాకిస్థాన్ ముఖం పైన కొట్టినట్లు అయింది.
ఈ ఒక్క పరిణామంతో మనం దౌత్యపరంగా ప్రపంచానికి ఒక మంచి సందేశం ఇచ్చినట్లే…..

About The Author