అత్తాపూర్ లడ్డు మూడు లక్షల ఒక వెయ్యి…


హైదరాబాద్: అత్తాపూర్ లో కొలువుదీరిన మహాగణపతి లడ్డు మూడు లక్షల ఒక వెయ్యి పలికింది. న్యూ స్టార్ భక్త సమాజం ఆధ్వర్యంలో అత్తాపూర్ పోచమ్మ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన గణనాధుడు పదేళ్లపాటు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. చివరి రోజైన గురువారం నిమజ్జనానికి తరలి వెళ్లారు గౌరీ తనయుడు చంతన లడ్డు వేలం నిర్వహించారు. 51 ఒక వేళ తో ప్రారంభమైన లడ్డు వేలం లో సుమారు 20 మంది పోటాపోటీగా వేల మంది పాల్గొన్నారు. వెయ్యి పది వేలు 20,000 పెంచుతూ చివరకు స్థానిక వ్యాపారి గుమ్మడి భూపాల్ రెడ్డి మూడు లక్షల ఒక వెయ్యి గణపతి వద్ద పూజలందుకున్న లడ్డు దక్కించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు భూపాల్ రెడ్డి కి లడ్డు అందజేసి గత ఎంతో కాలంగా అనుసరిస్తున్న విధంగా తులం బంగారం అని అందజేశారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ గణపతి చేతులు పది రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డూను వేలం దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అత్తాపూర్ లోని భక్తులకు ప్రసారంగా అందజేస్తామని చెప్పారు.

About The Author