తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈరోజు శనివారం ఉదయం 5, గంటల  సమయానికి.తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం….. శ్రీవారి దర్శనానికి 10, కంపార్ట్ మెంట్లలలో వేచి ఉన్న భక్తులు…. శ్రీవారి  సర్వ దర్శనానికి 6,గంటల సమయం పడుతోంది…..ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 3,గంటల సమయం పడుతుంది….నిన్న  సెప్టెంబర్ 13 న 77,032 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 3.86కోట్లు

About The Author