చిత్తూరు జిల్లా:యరావారిపాలెం మండలం బొడేవాండలపల్లి లొ సారాయి విక్రయింస్టున్డగా si లక్ష్మీనారాయణ వారి సిబ్బంది తో కలిసి దాడి చేయగా 60లీటర్లు సారాయి పట్టుబడింది.శుక్రవారం సాయంత్రం 4గం సమయంలో పీలేరు మండలం మర్రీమాకుల తాండాకు చేందిన క్కర్నానాయాక్,హరినాయక్,అను ఇద్దరు వ్యక్తులు వారి పల్సర్ బండిలో60లీటర్లు నాటు సారాయి బొడేవాండళపల్లిలొ అమ్ముతుండగ ,సారాయిని పల్సర్ బండి ని స్వాదినం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. డాడిలొ si లక్ష్మీనారాయణ తో పాటు హెడ్ కానిస్టబుల్,ఆది,కానిస్టబుల్స్ విజయ్,రాజెండ్ర,హోమ్ గార్డ్ చెంగలరాయులు,పాల్గొనడం జరిగింది.

About The Author