తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈరోజు సోమవారం,ఉదయం ,5 గంటల  సమయానికి.తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ….శ్రీవారి దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచిఉన్న భక్తులు…. శ్రీవారి  సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది…..ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది….

నిన్న  సెప్టెంబర్  15 న 91,524మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.

‌ ‌నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.63 కోట్లు.

 

About The Author