గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం సర్టిఫికెట్ ల వేరిఫికేషన్, ఈ నెల 23,24,25…


కర్నూలు జిల్లాలో 9597 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం రాత పరీక్షల ఫలితాలలో ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను కలెక్టర్ ఆధ్వర్యంలో డి.ఎస్.సి అధికారుల బోర్డుల ద్వారా ఈ నెల 23, 24 , 25 తేదీలల్లో వెరిఫికేషన్ కోసం జిల్లా పరిషత్ భవనాల్లో పగడ్బందీ ఏర్పాట్లు చేయండి: అధికారులకు కలెక్టర్ వీరపాండియన్ ఆదేశం*

*గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ ల వేరిఫికేషన్ కోసం ఈ సాయంత్రం జిల్లా పరిషత్ లో వివిధ భవనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, ఎస్పీ డా.ఫక్కీరప్ప, జెసి రవి పట్టన్ శెట్టి*

*గ్రామ సచివాలయ అభ్యర్థుల సర్టిఫికెట్ల వేరిఫికేషన్ కోసం ప్రతి బోర్డులో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారి, నలుగురు సిబ్బందితో 90 బోర్డుల ఏర్పాటుకు అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్*

*సర్టిఫికెట్ల వేరిఫికేషన్ జరిగే జడ్పీ భవనాల లోని హాళ్లకు నెంబర్లు వేసి, ఏ బోర్డు అధికారులు ఏ తేదీన, ఏ భవనంలో, ఏ హాల్లో రోజుకు ఎంత మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల ను వెరిఫై చేసే వివరాలను అభ్యర్థులకు కాల్ లెటర్ లు, ఎస్సెమ్మెస్ ద్వారా తెలపండి..జడ్పీ భవనం ఎంట్రెన్స్ లో వివ

About The Author