తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు శనివారం  21.09.19   ఉదయం 5 గంటల  సమయానికి,తిరుమలలోభక్తులరద్దీసాధారణం  స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 06 గదులలోభక్తులు.వేచియున్నారు,ఈ సమయం శ్రీవారి  సర్వదర్శనానికి సుమారు04గంటలు పట్టవచ్చునునిన్న స్వామివారికి  హుండీలో భక్తులు  సమర్పించిన నగదు ₹:2.75కోట్లు,నిన్న76,344మంది  భక్తులకుకలియుగదైవంశ్రీవేంకటేశ్వరస్వామివారిదర్శన భాగ్యంకల్గినది,శీఘ్రసర్వదర్శనం(SSD),ప్రత్యేకదర్శనం (ఆన్ లైన్  ₹:300/-), దివ్యదర్శనం  (కాలినడక)వారికి శ్రీవారి  దర్శనానికి సుమారుగా  3 గంటల సమయం పట్టవచ్చును,వయోవృద్దులుమరియుదివ్యాంగులప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750)మ: 2 గంటలకి (750)ఇస్తారు,చంటి పిల్లలతల్లిదండ్రులుమరియుఎన్నారైప్రత్యేకదర్శనాలుసుపథంమార్గంగుండాశ్రీవారిదర్శనానికిఅనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి  సాయంత్రం 5 గంటల వరకు  దర్శనానికి అనుమతిస్తారు,శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది  కావున లెమ్ము స్వామి

ttd Toll free:18004254141

About The Author