చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత..

తిరుపతి:శివప్రసాద్ సొంతూరు చిత్తూరుజిల్లాలోనిపూటిపల్లి,1951జూలై11నఅప్పటిమద్రాస్రాష్ట్రంలోజన్మించారు.చిన్నప్పటినుంచి.నాటకాలంటేపిచ్చి.స్వతహాగారంగస్థలనటుడు.ఆతర్వాతపలుసినిమాల్లో నటించారు.విలన్,క్యారెక్టర్ఆర్టిస్ట్‌గామెప్పించారు. ప్రేమతపస్సు,టోపిరాజాస్వీటీరోజా,ఇల్లాలు,కొక్కొరొకోఅనేనాలుగుసినిమాలకుదర్శకత్వంకూడావహించారు.తిరుపతిలోనిశ్రీవేంకటేశ్వరవైద్యకళాశాలలో వైద్యవిద్యనుఅభ్యసించారు.ఇక్కడేప్రస్తుత టీడీపీఅధినేత,మాజీసీఎంచంద్రబాబునాయుడితోపరిచయంఏర్పడింది.అలావారిద్దరూమంచిఆప్తులుగాఉన్నారు.ఇదిలా ఉంటే..2009,2014టీడీపీతరఫున.ఎంపీగాపోటీచేసి శివప్రాద్విజయంసాధించారు. .అయితే2019లోజరిగినఎన్నికల్లోవైసీపీఅభ్యర్థిరెడ్డెప్పచేతిలోఓడిపోయారు.

శివప్రసాద్(68)శనివారంమధ్యాహ్నంకన్నుమూశారు.గతకొన్నిరోజులుగాకిడ్నీసంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇవాళ మధ్యాహ్నం 2:07 గంటలకు శివప్రసాద్ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. శివప్రసాద్ ఇకలేరన్న విషయం తెలుసుకున్న అభిమానులు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

About The Author