టిడిపి మాజీ ఎంపీ శివప్రసాద్ ఇకలేరు..

చిత్తూరు మాజీ ఎంపి డాక్టర్ శివప్రసాద్ భౌతికదేహానికి నివాళులర్పించి చంద్రగిరి మండలం అగరాల సమీపంలో  జరుగుతున్న అంత్యక్రియల ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి

చిత్తూరు జిల్లా మాజీ లోక్ సభ సభ్యులు డాక్టర్ శివ ప్రసాద్ గారి పార్థివదేహానికి నివాళులర్పించిన తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు,వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.కె.బాబు, కోటూరు ఆంజనేయులు ,రాజేంద్ర ,కిషోర్, నల్లని బాబు … అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియాతో డాక్టర్ శివ ప్రసాద్ గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.

About The Author