జానపద వృత్తి కళాకారుల సంఘం బహిరంగ సభ

తిరుమల తిరుపతి దేవస్థానంలో లో భజన కళాకారుల సమస్యల పరిష్కారానికి మూడురోజుల మహాపాదయాత్ర  జరుగుతున్న విషయం మీకు తెలిసిందే.

 21వ తేదీన కాళహస్తిలో ప్రారంభమై 23వ తేదీ న మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి ఎ.డి బిల్డింగ్ ఎదురుగా పెద్ద బహిరంగ సభ ఉంటుంది  ఇందులో జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ లో నాయకులు వి శ్రీనివాసరావు జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి పాల్గొంటున్నాడు. దీనికి వేలాది మంది కళాకారులు హాజరవుతున్నారు.కాబట్టి దీనికి మీరు తప్పకుండా హాజరు కాగలరని కోరుతున్నాము.స్థలం:  తిరుమల తిరుపతి దేవస్థానం ఎ.డి బిల్డింగ్సమయం: 11.00 గంటలకు బహిరంగ సభ

About The Author