దేశ రాజధానిలో కిలో 70 నుంచి 80 వరకు ఎగబాకింది..వంటింటి మహారాణిగా పేర్కొన ఉల్లి ఇప్పుడు అమాంతం కొండెక్కింది ..80 రూపాయలకు చేరుకోవడంతో పేదలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు..

సరఫరా పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకున్నప్పటికీ వర్షాల కారణంగా సరఫరా నిలిచిపోవడంతో అమాంతంగా రేటు పెరిగిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి..మన రాష్ట్రంలో 55 గా ఉల్లి రేటు కనబడుతోంది..రైతు బజార్ లొ 45-50 మద్య ఉంది…

About The Author