ఉత్తర భారతాన భూకంపం… రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రత నమోదు…

 


జమ్మూ కాశ్మీర్‌, పాక్‌ సరహద్దులో భూకంపం వచ్చినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.3గా నమోదైనట్లు తెలిపింది. నేటి సాయంత్రం సరిగ్గా 4.31 నిమిషాలకు వచ్చిందని, భూమి లోపల 40 కి.మీ. వద్ద భూకంప కేంద్రంవున్నట్టు పేర్కొంది…

About The Author