తిరుమల\|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈరోజు గురువారం 03-10-2019 ఉదయం 5గంటల సమయానికి.తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ….

శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు….

శ్రీవారి సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది…..

ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది….

నిన్న అక్టోబర్ 2 న 91,876 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.88కోట్లు.

శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం  (కాలినడక) వారికి శ్రీవారి  దర్శనానికి సుమారుగా ఆరు గంటల సమయం  పట్టవచ్చును,

వయోవృద్దులు మరియు దివ్యాంగులప్రత్యేయకంగా ఏర్పాటు   చేసిన కౌంటర్ ద్వారా  ఉ:10 గంటలకి (750)  మ: 2 గంటలకి (750) ఇస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_

తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదికావున లెమ్ము స్వామి_

ttd Toll free:18004254141

 

About The Author