తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు శనివారం,05.10.2019ఉదయం 6 గంటలసమయానికి,నిన్న 84,639మందిభక్తుల కు కలియుగ దైవంశ్రీ వేంకటేశ్వరస్వామి వారిదర్శన భాగ్యం కల్గినది,

నిన్న37,855మందిభక్తులుస్వామివారికితలనీలాలుసమర్పించిమొక్కులు తీర్చుకున్నారు

స్వామివారి సర్వదర్శనంకోసం తిరుమల వైకుంఠంక్యూ కాంప్లెక్స్ లోని అన్నిగదులు భక్తులతోనిండినది, భక్తులు బైటచేచియున్నారు,

ఈ సమయం శ్రీవారిసర్వదర్శనాని కి సుమారు18 గంటలుపట్టవచ్చునునిన్న స్వామివారికిహుండీలో భక్తులుసమర్పించిన నగదు₹: 2.83 కోట్లు,

 

About The Author