కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రం లోని మల్లయ్య దేవాలయం వద్ద ముగ్గురి హత్య..

తెలంగాణ:మృతులు బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన వారిగా గుర్తింపు…  చందన(5),లత(15)బాలయ్య లను బాలయ్య తమ్ముడు హతమార్చారని అనుమానం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని గొంతు కోసి హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు…  హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు… దారుణానికి పాల్పడిన బాలయ్య సోదరుడు రవి .. ఆస్తి తగాదాలు కారణమై ఉండవచ్చని అనుమానం..

 

About The Author