విజయవాడ బస్టాండ్ లో అనుమానాస్పద స్ధితిలో యువతి మృతి

 

అమరావతి:విజయవాడ బస్టాండ్ లో అనుమానాస్పద స్ధితిలో యువతి మృతి..

మృతురాలు బస్టాండ్ లొని 37 నెంబర్ ఫ్లాట్ ఫాం దగ్గర ATM ముందు కుర్చోని ఒక్కసారీగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి..

మృతురాలు తూగో జిల్లా కలవచర్ల కు చెందినది గానూగల నిర్మల గా గుర్తించిన కృష్ణ లంక పోలీసులు.. బంధువులకు సమాచారం అందించిన పోలీసులు

 

About The Author