కడపజిల్లా:రైల్వేకోడూరు నియోజకవర్గం రెడ్డి పల్లె చెరువు వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం…

మహారాష్ట్ర కు చెందిన కంటైనర్ ని ఢీ కొన్న కారు….

కారు లో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మృతి..

మృతి చెందిన వారిలో ఒక మహిళ,ఇద్దరు యువకులు…

మృతులు దాసరి మునెమ్మ వయస్సు 47,సాయికిరణ్ (30),పవన్ కళ్యాణ్ (25)…

మృతులు నందలూరు మండలం నీలిపల్లె  గ్రామానికి చెందిన వారు గా గుర్తింపు…

 కారు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణం అని చెప్తున్న స్థానికులు…

About The Author