పాడిపశువుపై చిరుతపులి దాడి 

చిరుతపులి పాడిపశువుపై దాడి  .బైరెడ్డిపల్లెమండలం నెల్లిపట్లపంచాయితిలోని బాపలనత్తం గ్రామంలోని రైతు,కె రామయ్య రైతుకుచెందిన పాడిపశువులను గ్రామసమీపానగల వ్యవసాయపొలంవద్ద   ఈ రోజు ఉదయం 7పైన పశులపై చిరుతపులి దాడిచేసి ఒక పశువును చంపివేయగా తిరిగి మద్యాహానం 1 గంటపైన మరొసారి ఒక దూడను దాడిచేసి గాయపరచినది ఈ సంఘటనవలన గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

About The Author