ఎట్టకేలకు కచ్చులూరులో నీటమునిగిన బోటు వెలికితీత…


– బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం టీమ్
బోటును సగానికిపైగా వెలికితీసిన ధర్మాడి సత్యం బృందం, డైవర్లు
ప్రమాదం జరిగిన 38 రోజులకు బోటు వెలికితీత
నీటి అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో వెలికితీత
పూర్తిగా ధ్వంసమైన స్థితిలో రాయల్ విశిష్ట బోటు
సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద మునిగిన రాయల్ వశిష్ట బోటు
ఎట్టకేలకు బయటకు తీసిన మునిగిపోయిన బోటు.
గోదావరి నదిలో వరద సమయంలో విహార యాత్రకు వెళ్లిన రాయల్ వశిష్ట బోటు బోటుమునిగిన సమయంలో బోటులో 77 మంది ప్రయాణికులు
లంగర్ లు ఐరన్ రోప్ ల సహాయంతో ఈ బోటును బయటకు తీశారు.
తాజాగా ఐదు మృతదేహాలు లభ్యం

About The Author