శ్రీవారి సేవలో కాబోయే భర్త తో నటి నయనతార

తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరోయిన్ నయనతార దర్శించుకున్నారు, గత కొన్నేళ్లుగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే, త్వరలో వీరిద్దరూ వివాహం కూడా చేసుకుంటారు .ఈ క్రమంలో ఇవాళ వీరు కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు, ఈ సందర్భంగా ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన అందాలనటి నయనతార తో ఫోటోలు సెల్ఫీలు తీసుకోవటానికి పలువురు ఉత్సాహం చూపారు.

About The Author