జిల్లా ప్రాథమిక పాఠశాల విద్యార్థి తరగతి గదిలో ఆత్మహత్య  యత్నం

చిత్తూర్ జిల్లా బి కొత్తకోట మండలం బడికాయలపల్లి, తన బ్యాగులో పంట చేనుకు వాడే ఫ్లోరైడ్ గుళికలు నోట్లో వేసుకోవడంతో  గమనించిన తోటి విద్యార్థులు

108 సహాయంతో బి కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలింపు

చికిత్స పొందుతూ మృతిచెందిన శ్రావణి 12 సం”

About The Author