కోడిగుడ్లు పందెం… 2 వేలకు కక్కుర్తిపడి మృతి…


ఎన్ని కోడిగుడ్లు తినగలవు అన్న విషయంలో ఇద్దరి స్నేహితులు మధ్య పందెం ఒకరి ప్రాణం బలిగొంది .50 గుడ్లు తింటే 2 వేల రూపాయలు బెట్టింగ్ కాశారు. యూపీ లోని జన్పూర్ లో 42 పచ్చి గుడ్లు తిని సుభాష్ యాదవ్ అనే42ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. 42 వ గుడ్డు తింటుండగా అతడు సృహ తప్పాడు. ఆసుపత్రికి తీసుకెళ్లినా చనిపోయాడు…అధిక మొత్తంలో గుడ్లు తిన్న కారణంగా ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో చనిపోయాడని తేల్చారు…

About The Author