రైస్ పుల్లింగ్ వ్యవహారంలో ఐదుగురు మోసగాళ్ళు అరెస్టు


రైస్ పుల్లింగ్ వ్యవహారంలో ఐదుగురు మోసగాళ్ళు అరెస్టు – వారి వద్ద నుండి 59,00,000
తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి డాక్టర్ గజరావు భూపాల్ ఐ.పి.యస్…
గత నెలలో రైస్ పుల్లింగ్ పెరుచెప్పి హైదరాబాద్ కు చెందిన పిర్యాది రవి కిశోర్ ని మోసం చేసి అతని వద్ద నుండి రూపాయలు 19,00,000/- లక్షలు వ్యవహారంలో ఇద్దరు,. మహబూబ్ నగర్ కు చెందిన వ్యాపారి రవీంద్ర రెడ్డి వద్ద నుండి రూపాయలు 40,00,000/- లక్షలు దొంగలించిన మరో ముగ్గరు దొంగలు అరెస్టు. పై ఐదు గురి వద్ద నుండి రూ. 59,00,000/- స్వాధీనం.
14.10.2019 న ఫిర్యాది ఓ.రవీంద్ర రెడ్డి తన వ్యాపారం గురించి తిరుపతికి రాగ ముగ్గురు వ్యక్తులు తన వద్ద నుండి 40,00,000 దొంగలించినారు అని ఫిర్యాదు చేయగా, అలిపిరి పోలీసు స్టేషన్ నందు Cr.No:441/2019 గా నమోదు చేయబడినది.
25.10.2019 తేదీన స్పందనలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ కు చెందిన రవి కిషోర్ తనకు రేడియో ఆక్టివ్ మెటీరీయల్ ఉన్నదని దానికి చాలా విలువ ఉన్నదని అది ఇప్పించటానికి రూ 20,00,000 తెసుకొని మోసం చేశారని ఫిర్యాదు. ఈ విషయం పై తిరుపతి సి.సి.యస్. పోలీసు స్టేషన్ నందు Cr.No:

About The Author