సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును  పరామర్శించిన సీఎం జగన్

తాడేపల్లి:ఈ రోజు సాయంత్రం తాడేపల్లి లోని మధు నివాసానికి వెళ్లి పరామర్శించిన సిఎం జగన్

కొద్దిరోజుల క్రితం మోకాళ్లకు శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న మధు

మధు ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్

About The Author