మెట్రోలో పబ్లిగ్గా రెచ్చిపోయిన లవర్స్

 

న్యూఢిల్లీ: మెట్రో రైలులో ప్రయాణికులంతా చూస్తుండగానే ఓ యువజంట ప్రేమకలాపంలో మునిగిపోయింది. జంకూ బొంకూ లేకుండా పబ్లిగ్గా ముద్దులు పెట్టుకుంటూ వారు ప్రవర్తించిన తీరుతో తోటి ప్రయాణికులు షాక్ అయ్యారు. నాలుగు రోజుల క్రితం ఢిల్లీ మెట్రోలో ఈ సంఘటన జరిగినట్టు చెబుతున్నారు. సదరు జంట బహిరంగంగా సాగించిన ఈ వ్యవహారాన్ని తోటి ప్రయాణికుడొకరు తన మొబైల్ కెమేరాలో బంధించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు యువజంటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిపై పోలీస్ కేసు పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తుండగా… మరికొందరు మాత్రం ‘‘మోరల్ పోలీసింగ్’’ అంటూ ముఖం చిట్లిస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై ఢిల్లీ మెట్రో

About The Author