టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 12 గంటల పాటు నిరాహార దీక్ష.

 

విజయవాడ:ఇసుక కొరతపై రేపు విజయవాడ ధర్నాచౌక్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 12 గంటల పాటు నిరాహార దీక్ష.ఈ దీక్షకు మద్దతు పలకాలని ఇతర పార్టీలకు విజ్ఞప్తి చేసిన టిడిపి నేతలు.పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్న టిడిపి నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య.చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షకు మద్దతివ్వాలని విజ్ఞప్తి

About The Author