తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు గురువారం 14.11.2019 ఉదయం  06 .      గంటల సమయానికి,స్వామివారి సర్వదర్శనంకోసం తిరుమల వైకుంఠంక్యూ కాంప్లెక్స్ లోని 1గదులలో భక్తులు చేచి  ఉన్నారు,

నిన్న  69,350.మంది భక్తుల కు కలియుగ దైవంశ్రీ వేంకటేశ్వరస్వామి వారిదర్శన భాగ్యం కల్గినది,ఈ సమయం శ్రీవారిసర్వదర్శనాని కి సుమారు 06 గంటలు పట్టవచ్చును.నిన్న స్వామివారికిహుండీలో భక్తులు సమర్పించిన నగదు₹:3.48 కోట్లు

శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్₹:300/-), దివ్యదర్శనం(కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం  పట్టవచ్చును,

వయోవృద్దులు / దివ్యాంగుల

ప్రత్యేయకంగా ఏర్పాటు  చేసిన కౌంటర్ ద్వారా  ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750)  ఇస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

 సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,

 

About The Author