ఏసీబీ వలలో కర్నూల్ జిల్లా, కల్లూరు తహశీల్దార్ కార్యాలయ అర్ ఐ వెంకటేశ్వర్లు,

 


ఏసీబీ వలలో కర్నూల్ జిల్లా, కల్లూరు తహశీల్దార్ కార్యాలయ అర్ ఐ వెంకటేశ్వర్లు, విఆర్ఎ మద్దిలేటిలు స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో మహబూబ్, రమణ రెడ్డి అనే వ్యక్తుల వద్ద రూ.7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఆర్ ఐ, వీ ఆర్ ఏ. గ్యా స్ ఏజన్సీ యజమాని రమణ రెడ్డికి గల వెపన్ లైసెన్స్ రెన్యువల్ నిమిత్తం దరఖాస్తు చేసుకోగా,వీటికి సంతకం చేసి తహసిల్దర్,అక్కడి నుంచి అర్ డీ ఓ కు పంపాల్సి ఉంది.అయితే ఇందుకు రూ.10 వేలు లంచం ఇవ్వాలని అర్ ఐ డిమాండ్ చేయగా రమణ రెడ్డి పీఏ రూ.7వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చకున్నారు.అందుకు అనుగుణంగా గెస్ట్ హౌస్ లో అర్ ఐ,వీ ఏ ఓ కు లంచం ఇవ్వగా acb dsp నాగభూషణం నేతృత్వంలో సిబ్బంది వారిని వలపన్ని పట్టుకున్నారు.

About The Author