శ్రీపద్మావతి అమ్మవారికి శంకు చక్రాలు విరాళం.

తిరుపతి:తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి శుక్రవారం సాయంత్రం వజ్రాలు పొదిగిన బంగారు శంకు చక్రాలు విరాళం.వీటి విలువ రూ.23.50 లక్షలు

 

టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు అందించిన హైదరాబాద్ కు చెందిన భక్తుడు శ్రీ నిమ్మగడ్డ రామకృష్ణ.

About The Author