కేశినేని భవన్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


విజయవాడ
హాజరైన టీడీపీ అర్బన్ అధ్యక్షులు బుద్ధ వెంకన్న,మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు,టీడీపీ నేతలు

బి.ఆర్.అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు

**టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్ధ వెంకన్న కామెంట్స్**

అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఆదర్శం

రాజ్యాంగం ద్వారా అంటరానితనం రూపుమాపేందుకు ఎనలేని కృషి చేశారు.

ప్రతి ఒక్కరికీ ప్రాధమిక హక్కులు ఉండాలని కోరుకున్న వ్యక్తి అంబెడ్కర్

ప్రజలందరూ సమానత్వంతో.. దేశ అభివృద్ధికి పాటుపడాలి.

బడుగు బలహీన వర్గాలకు అంబెడ్కర్ చేసిన సేవలు ఎనలేనివి.

About The Author