వికలాంగులకు అన్నదానం కార్యక్రమం…


ఈ రోజు శ్రీకాళహస్తి లోని శివాలయం దగ్గర యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాధులకు ,వికలాంగులకు అన్నదానం కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ట్రస్ట్ చైర్మన్ మునిశేఖర్ గారు, వన్నెరెడ్డి యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మదురెడ్డి, సిద్దార్థ .జె . పవర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మనచుట్టు పెదవాళ్ళు,వికలాంగులు ఎంతో మంది ఒక పూట తిని రెండుపూటలా పస్థులు ఉండే వాళ్ళు ఎంతో మంది ఉన్నారని తెలిపారు, అలాంటి వాళ్లకోసమే యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు,ఎవరు భోజనాన్ని వృధా చేయకండి అని తెలిపారు,ఎ పంక్షన్ లోనైన భోజనాలు మిగిలిపోతే ట్రస్ట్ నెంబర్ 8466060513 కి ఫోన్ చేయండి ఆకలితో ఉన్న అనాధులకు ,వికలాంగులకు మీ పేరుతో అంధచేస్తాం అని తెలిపారు,యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తున్న సభ్యులకు అభినందనలు తెలిపారు.ఈకార్యక్రమంలో ,ట్రస్ట్ అధ్యక్షులు వినోద్,అనంతపురం జిల్లా నుంచి హనుమమంత్ నాయక్, తిరుపాల్ రెడ్డి,సాయి,వడమాలపేట మండలం నుంచి గిరి,సురేష్,కన్వీనర్ దిలీప్ కుమార్,ప్రధాన కార్యదర్శి మణి, కో కన్వీనర్ మునిశెంఖర్,మునేంద్ర,ప్రభాకర్ రెడ్డి,పుట్టా రెడ

About The Author