తిరుమలలో‌ తొమ్మిదడుగుల కొండచిలువ పాము

తిరుమల:తిరుమలలో‌ 9 అడుగుల కొండచిలువ కలకలం రేపింది. పాపవినాశనం వెల్లే దారిలో కళ్యాణ వేదిక సమిపంలోని గార్డెన్ లో కిండచిలువ కనిపించింది. గార్డెన్ సిబ్బంది గుర్తించి భయంతో పరుగులు తీశారు. వెంటనే టిటిడి అటవీ శాఖ ఉద్యోగి బాస్కర్ నాయుడికు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి పామును పట్టుకొని‌ భక్తుల సంచారం లేని అడవీ ప్రాంతంలో వదిలారు.

About The Author